తాడేపల్లిగూడెం సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించిన డీఐజీ

తాడేపల్లిగూడెం సర్కిల్ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ డిఐజి అశోక్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అశోక్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తరచుగా గంజాయి రవాణా, వినియోగిస్తున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నయీం ఉన్నారు.

సంబంధిత పోస్ట్