ఆంధ్రాలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం: CBN

ఆంధ్రాలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రజాగళం ప్రచార సభలో ఆయన హామీల వర్షం కురిపించారు. ’’అన్నదాత కింద రైతుకు ఏటా రూ.20వేలు ఇస్తాం. బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తాం. మేం వచ్చాక ఐదేళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెరగవు. చేనేత కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తెస్తాం. నగరిలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత నాది’’ అని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్