ఏప్రిల్లో తిరుమలలో విశేష పర్వదినాలు
By Sai shivani 70చూసినవారుఏప్రిల్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఏప్రిల్ 5న అన్నమాచార్య వర్థంతి, 7న మాసశివరాత్రి, 8న సర్వ అమావాస్య, 9న ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. 11న మత్స్యజయంతి, 18న శ్రీరామపట్టాభిషేక ఆస్థానం, 19న సర్వ ఏకాదశి, 21 నుంచి 23వ తేదీ వరకు వసంతోత్సవాలను నిర్వహించనున్నారు.