జగన్‌ అర్జునుడు కాదు.. అక్రమార్జునుడు: CBN

ప్రజలెవ్వరూ వైసీపీ పాలనలో ఆనందంగా లేరని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు విమర్శించారు. చింతలపూడిలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 'జగన్‌ను భరించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. వైసీపీని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్‌ అర్జునుడు కాదు.. అక్రమార్జునుడు. రాష్ట్రంలో రూ. 12లక్షల కోట్ల అప్పులు చేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు.' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్