ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రత్యేక పూజలు

మంత్రాలయం మండలంలోని తుంగభద్ర గ్రామంలో వెలసిన శ్రీ కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి శనివారం అమ్మవారిని దర్శించుకున్నారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఈయనతోపాటు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, ఉన్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వాదించారు.

సంబంధిత పోస్ట్