గురుకులంలో విద్యార్థుల ప్రతిభ

52చూసినవారు
గురుకులంలో విద్యార్థుల ప్రతిభ
గురుకులం 2024 ఫలితాల్లో మంత్రాలయం మండలం అగసనూరు గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎస్సీ , ఎస్టీ , బీసీ గురుకుల విద్యార్థులు మంచి ప్రతిభ సాధించి సత్తా కనబరిచారు. గురుకులంలో 5 మంది ర్యాంకులు సంపాదించారు. గురుకులంలో జిల్లాలో 27 , 35 , 47 , 216 , 336 ర్యాంకులు వరుసగా టీకే సింధు, సి. హుసేని, ఎం రామకృష్ణ, వై లక్ష్మికాంత్, బి. అశోక్ సీట్లు సాధించడంపై గ్రామస్తులు శనివారం సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్