చినుకు పడితే చిత్తడే

71చూసినవారు
చినుకు పడితే చిత్తడే
మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టీసీ బస్సులలో భక్తులు తరలి వచ్చి బస్టాండ్ లో దిగుతారు. అయితే మంత్రాలయం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణం చిన్నపాటి వర్షానికి నీరు ఆగి పోతుంది. దీంతో మురుగు నీటితో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని ప్రజలు శనివారం విమర్శించారు.

సంబంధిత పోస్ట్