ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై 48,911 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.