టీడీపీ నేతలకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థి కురువ నాగరాజు మంగళవారం పెద్దకడబూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్దకడబూరు ప్రధాన వీధులు పసుపు రంగుతో జన సందోహంగా మారాయి. యువకులు పసుపు జెండాలతో చిందులు వేశారు.

సంబంధిత పోస్ట్