మాసాయిపేటలో వైసీపీలోకి చేరికలు

ఉదయగిరి మండల పరిధిలోని కొండాయపాలెం పంచాయితీ మాసాపేటకు చెందిన పలు టిడిపి కుటుంబాలు మన్నెం వెంకటమ్మ, తన కుమారులు హరిబాబు, జై కృష్ణ ఆధ్వర్యంలో ఉదయగిరి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు మేకపాటి అభినవ్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్