గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. మాతృభాష తెలుగులోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.. పెమ్మసాని చంద్రశేఖర్తో ప్రమాణం చేయించారు.