ఏపీలో టీడీపీ కూటమి గెలవడంతో సచివాలయంలో వైసీపీ మంత్రుల పేర్లను తొలగించారు. ఛాంబర్ల ముందు మంత్రుల పేర్లను జీఏడీ అధికారులు తొలగిస్తున్నారు.