ముస్లింలందరూ కాకర్ల సురేష్ వైపే ఉన్నారు

2024 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థిగా కాకర్ల సురేష్ నిల్చోవడం ఉదయగిరి ప్రజల పూర్వజన్మ సుకృతమని సేవాగుణం కలిగిన కాకర సురేష్ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు అందరిని ఆదుకుంటారనీ షేక్. రియాజ్ అన్నారు. ఉదయగిరి పట్టణంలోని దిలార్ బావి వీధిలో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముస్లింలందరూ కాకర్ల సురేష్ వైపే ఉన్నారన్నారు. కాకర్ల గెలుపు ఖాయమన్నారు.

సంబంధిత పోస్ట్