శ్రీ రెడ్డి పై ఫైరైన టిడిపి మహిళలు

587చూసినవారు
వేమిరెడ్డి దంపతులపై సినీ నటి శ్రీరెడ్డి విమర్శలు చేయడాన్ని బుధవారం బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన టిడిపి మహిళా నేతలు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. నీతి, జాతి లేని మనిషి శ్రీ రెడ్డి. విపిఆర్ దంపతులపై పేటీఎం బ్యాచ్ రాసిన స్క్రిప్ట్ చదవడం సిగ్గుచేటున్నారు. నెల్లూరు మహిళలంతా ఏకమై శ్రీ రెడ్డి అంతు చూస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్