వైసిపి పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరిక

శ్రీసత్య సాయి జిల్లా రొద్దంమండలం గోనిమేకలపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఎం. నాగరాజు , కె. కృష్ణప్ప కె. నాగరాజు, రామాంజనేయులు, కె. రవి గురుమూర్తి తదితరులు వైసిపి పార్టీని వీడి గురువారం పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పార్టీలోకి చేరిన వారికి సవితమ్మ కండువా కప్పి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్