AP: పల్నాడు జిల్లా నూతన కలెక్టర్గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీ నియమితులయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరి కాసేపట్లో పల్నాడు, అనంతపురం, తిరుపతి ఎస్పీల నియామకంపైనా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.