కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బంది

ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌ మరికాసేపట్లో మొదలు కానుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ చేయనున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు, సిబ్బంది చేరుకుంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద హడావుడి వాతావరణం కనిపిస్తోంది. సిబ్బందిని క్షుణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. పేపర్, పెన్నులు, పెన్సిళ్లు మినహా వేటిని లోపలికి అనుమతించడం లేదు.

సంబంధిత పోస్ట్