పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. జనసైనికులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ముద్రగడ నూతన నామకరణ మహోత్సవం అంటూ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.