ఏపీ పార్లమెంట్ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు భారీ విజయం సాధించారు. శ్రీకాకుళం, నరసరావుపేట, హిందూపురం అభ్యర్థులు రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయులు, పార్థసారథి ప్రత్యర్థులపై గెలిచారు.