మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ కేసు గురించి మాట్లాడవద్దని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు, పవన్, సునీత, షర్మిల, లోకేశ్, పురందేశ్వరి దీని గురించి మాట్లాడవద్దని స్పష్టం చేసింది.