వైసీపీ నేతలు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను నేడు కలవనున్నారు. ఎన్నికల హింసపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ బృందం కోరనుంది. బొత్స నేతృత్వంలో గవర్నర్ ను వైసీపీ బృందం సాయంత్రం 4 గంటలకు కలవనుంది.