టెన్త్ ఉత్తీర్ణతతో రైల్వేలో 1104 పోస్టులు

భారత రైల్వేలో నార్తర్న్ రైల్వే పరిధిలోని 1104 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. 50 శాతం మార్కులతో టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. అకాడమిక్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు జులై 11వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్