ఈ నెల 12న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. మూడు వేల మంది బీజేపీ సోషల్ మీడియా వారియర్లతో ఆయన సమావేశం కానున్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ అధ్యక్షులతో అమిత్ షా సమావేశం కానున్నారు.