సీఎం రేవంత్రెడ్డిని సెక్రటేరియట్ లోరాష్ట్ర BJP ఎమ్మెల్యేలు కలిశారు. సీఎంను ఏలేటి మహేశ్వర్రెడ్డి, రామారావ్ పటేల్, రాకేశ్ రెడ్డి కలిసి రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.