సన్నబియ్యం టెండర్లలో కుంభకోణం: పెద్ది

68చూసినవారు
సన్నబియ్యం టెండర్లలో కుంభకోణం: పెద్ది
రాష్ట్రంలో సన్నబియ్యం టెండర్లలో కుంభకోణం జరుగుతోందని BRS నేత పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోపించారు. తమ సంస్థలకే టెండర్లు దక్కేలా ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. సన్నబియ్యం టెండర్లలో రూ. వెయ్యి కోట్ల కుంభకోణం జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం రైసు మిల్లర్లను వేధిస్తుందని.. దిల్లీకి, సీఎం పేషీకి మూటలు పంపేందుకు డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్