స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్రం నామినేట్ చేసింది. ఎస్బీఐకి చెందిన మరో ఇద్దరు ఎండీలు అశ్విని కుమార్ తివారీ, వినయ్ టోన్స్ పేర్లను పరిశీలించిన కేంద్రం ఎట్టకేలకు శెట్టిపై నిర్ణయం తీసుకుంది. శ్రీనివాస్ ప్రస్తుత ఛైర్మన్ దినేష్ ఖరా ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. శ్రీనివాసులు శెట్టికి ఎస్బిఐలో 36 సంవత్సరాల పని అనుభవం ఉంది.