రేపటి నుంచి పరీక్షలు.. CBSE కీలక సూచన

దేశవ్యాప్తంగా CBSE టెన్త్, 12వ తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 10 గంటలకు చేరుకోవాలని CBSE సూచించింది. పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది 39 లక్షల మంది విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరవుతున్నారు. CBSE టెన్త్ పరీక్షలు ఫిబ్రవరి 15 - మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 - ఏప్రిల్‌ 2 వరకు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్