వరుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు (వీడియో)

ఉత్తరప్రదేశ్‌ బల్లియాలోని డుమ్రీలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు, యువతి చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారు. యువకుడికి ఇంట్లో వాళ్ళు సడెన్‌గా పెళ్లి నిశ్చయించారు. దీంతో కోపంతో రగిలిపోయిన యువతి పెళ్లి ఊరేగింపుతో బయల్దేరిన వరుడిపై యాసిడ్ పోసింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. కుటుంబసభ్యులు వరుడిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. యాసిడ్ పోసిన యువతిని వరుడి ఇంటి వారు దారుణంగా కొట్టి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్