మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అక్టోబరులో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే పత్తి, సోయాబీన్ పండించే ప్రతీ రైతుకు ఒక హెక్టార్కు రూ.5,000 బోనస్గా చెల్లించనున్నట్లు ప్రకటించారు.