ప్రియురాలిని గొంతు కోసి చంపాడు (వీడియో)

రాజస్థాన్ లోని భరత్‌పూర్ లో దారుణ ఘటన జరిగింది. భరత్‌పూర్‌లోని మధురగేట్ ప్రాంతంలోని పూనమ్ శర్మ (21), సోను శర్మ (32) వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తన ప్రియురాలు మరో యువకుడితో తిరుగుతోందని తీవ్ర మనస్తాపం చెంది ప్రియురాలి మెడపై కత్తితో 8 సార్లు పొడిచి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్