ఇవాళ ఇండియా కూటమి భేటీ

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ఇవాళ భేటీ కానున్నారు. పాత మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీలను తమ కూటమిలోకి మళ్లీ ఆహ్వానించడం గురించి వీరు చర్చిస్తారని సమాచారం. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, చంపై సొరేన్, ఉద్దవ్ ఠాక్రే, అఖిలేశ్, సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు హాజరవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్