విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు స్థానిక జెడ్పిటిసి ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి, ఎంపీపీ టేకులపల్లి వినీత దుర్గారెడ్డి విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పరిశీలించి పనుల వివరాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్య బోధన చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్