రుషికొండ ప్యాలెస్‌పై లోకేశ్ కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌పై మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఇంకా చాలా చిత్రాలు బయటకు రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు. త్వరలోనే అన్ని బయటపడతాయని తెలిపారు. ప్రజా ధనంతో విలాసవంత జీవితం గడపాలని జగన్ భావించారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్