దీనితో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2000 నుండి 3000 వేల వరకు అమ్మే ఇసుక డబల్ ధరలకు అమ్ముతున్నారని ఓవైపు సిమెంట్ సైతం ఐదు వందల రూపాయలు ధర పలుకుతున్న వేల చిన్నాచితక పనులు చేపట్టే వారికి ఆర్థిక భారంతో కుంగి పోతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక బకాసురుల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మండల పరిధిలో ఇసుక రవాణాకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని ఎవరైనా ఇసుక అక్రమ రవాణా కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సైదులు తెలిపారు.
SC వర్గీకరణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు: సీఎం