ఇటలీలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా అపులియాలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.