హైదరాబాద్ వాసులారా జాగ్రత్త. నగరంలో భయంకరమైన ధార్ గ్యాంగ్ తిరుగుతోంది. హైదరాబాద్లోని హయత్ నగర్, అమీన్ పర్, వనస్థలిపురంలో యూపీకి, మధ్యప్రదేశ్కు చెందిన ధార్ అనే దొంగల ముఠా తిరుగుతోంది. తాజాగా వీరికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు ఈ దృశ్యాలను విడుదల చేశారు. ఉదయం ఆటోల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించి రాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసి ఇంట్లో ఉన్నవారిని క్రూరంగా చంపుతుంటారు ఈ ధార్ గ్యాంగ్. >>SHARE IT