మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి భక్తుల తాకిడి

జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి పలు ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆదివారం కావడంతో చింతగూడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని ప్రజలు సందర్శించారు. అనంతరం ఆ దేవాలయంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే దేవాలయం ఆవరణలో వంటలు వండుకొని వనభోజనాలు చేశారు. దీంతో దేవాలయం ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్