త్రిపురలో భారీగా గంజాయి పట్టుబడింది. అంబాసా నుంచి అస్సాం రైఫిల్స్ అధికారులు 132 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.55.2 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.