'ప్రజలను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు'

ఒడిశా ప్రజలను సీఎం, బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు బహిరంగ లేఖ విడుదల చేశారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శరత్ పట్నాయక్ ఆరోపించారు. భువనేశ్వర్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. బీజేడీ ప్రభుత్వం 24 సంవత్సరాల పాలనలో రైతుల ఆదాయాన్ని పెంచడంలో విఫలమైందన్నారు. మరో పదేళ్ల పాటు తనను ఎన్నుకోవాలని రాష్ట్ర ప్రజలను అభ్యర్థిస్తూ సీఎం లేఖ విడుదల చేయడం తగదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్