తెలంగాణలో 30 లక్షల డూప్లికేట్ ఓట్లు: ఈసీ

75చూసినవారు
తెలంగాణలో 30 లక్షల డూప్లికేట్ ఓట్లు: ఈసీ
తెలంగాణలో రెండున్నరేళ్లలో సుమారు 30 లక్షల డూప్లికేట్ ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. గతేడాది 8.58 లక్షల డూప్లికేట్ ఎంట్రీలను తొలగించినట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణ ప్రాంతాల్లో డూప్లికేట్ ఓటర్ల లిస్ట్ వెలుగు చూశాయని తెలిపారు. నివాసాలను మార్చిన తర్వాత ఓటర్లు సమాచారాన్ని అప్డేట్ చేయడంలో ఆలస్యం చేయడంతోనే ఇలా జరిగిందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్