వచ్చే నెల నుంచి ప్రజలపై రెయిన్ ట్యాక్స్‌

ఆస్తి పన్ను, భూమి పన్ను.. ఇలా ఎన్నో రకాల ట్యాక్స్‌లను ప్రజలు కడుతుంటారు. అయితే ప్రపంచంలోని తొలిసారి కెనడా ప్రభుత్వం వచ్చే నెల నుంచి ప్రజలపై రెయిన్ ట్యాక్స్‌ను విధించనుంది. 'స్ట్రోమ్ వాటర్ ఛార్జ్' పేరిట టొరంటో సిటీలో దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. కొన్నేళ్లుగా విపరీతమైన వానలు, వరదలతో రోడ్లు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లుతోంది. దీన్ని భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ పన్ను వసూలు చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్