యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన బాలికపై అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జెలుశిక్ష పడింది. కేసు విచారించిన భువనగిరి పోక్సో కోర్టు.. బీబీనరర్ వాసి సాయిలుకు జెలుశిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధించింది.