ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతతో వేడెక్కిన రాజధాని.. సాయంత్రానికి వర్షం కూల్ అయ్యింది. రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యమే ఈ విచిత్ర వాతావరణ మార్పులకు కారణమని ప్రజలు అనుకుంటున్నారు.
మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్