నిజామాబాద్ మార్కెట్లో పసుపు పంటకు రికార్డు ధర లభించింది. క్వింటా పసుపు పంటకు రూ. 15,025 పలికింది. ఈ సీజన్లో పసుపు పంట గరిష్ఠ ధర పలుకుతుంది. బుధవారం క్వింటా పసుపు పంట రూ. 14,255 ధర పలికింది.