ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్: సీపీ

పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా మంథని, రామగుండం నియోజకవర్గం గోదావరిఖని, పెద్దపల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సోమవారం సీపీ ఎం శ్రీనివాస్ సందర్శించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణ, పోలింగ్ తరువాత పోలింగ్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాలకు తరలింపులపై ఆదేశాలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్