ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్స్

81చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం తెట్టకుంట గ్రామంలోని పోలింగ్ బూత్ లో ట్రాన్స్ జెండర్స్ సోమవారం వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన ఓటు హక్కు అనేది అందరికీ సమానమేనని నేడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్