క్రోధి నామ సంవత్సరం, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన పంచాంగంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వేద పండితుల పంచాంగాన్ని విన్నారు.