టెన్త్ రిజల్ట్స్.. విద్యార్థులకు అలర్ట్

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులు ఇవాల్టి నుంచి మే 15 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజులు చెల్లించవచ్చు. రీకౌంటింగ్ కు రూ.500, రీవెరిఫికేషన్ కు సబ్జెక్టుక్ కు రూ.1000 చెల్లించాలి. దరఖాస్తులో హెచ్ఎంతో సంతకం చేయించి, హాల్ టికెట్ జతపరిచి డీఈవో ఆఫీసులో ఇవ్వాలి. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన వారు రీకౌంటింగ్ కోసం అప్లయ్ చేయకూడదు. జూన్ 3 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఎలాంటి ఫైన్ లేకుండా మే 16 వరకు ఫీజు చెల్లించవచ్చు. SHARE IT>>

సంబంధిత పోస్ట్