జమ్మూకశ్మీర్ శ్రీనగర్ సమీపంలోని జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గల్లంతయ్యారు. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.