స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. పిటిషన్ విచారణను జులైకి వాయిదా వేసింది.